టెన్షన్ లో పవర్ స్టార్ ప్రొడ్యూసర్స్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడూ చేయని విధంగా వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, బ్రో చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. తెర...
చిరుకు క్యాన్సర్ అంటూ వార్తలు.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి క్యాన్సర్ సెంటర్ ని స్టార్ట్ చేశారు. ఆయన నలభై ఏళ్ల వయసులో టెస్ట్ చేయించుకుని non - cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని చెప్పారు....
ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను ప్రాజెక్ట్ కే బ్రేక్ చేయడం ఖాయం – రానా దగ్గుబాటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పడుకునే నటిస్తుంది. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తుండడం విశేషం. ఈ మూవీని...
గరుశిష్యుల పోటీలో గెలిచిన శిష్యుడు
గురుశిష్యుల పోటీలో గెలిచిన శిష్యుడు అనగానే.. ఎవరా గురుశిష్యులు అనుకుంటున్నారా..? గురువు తేజ, శిష్యుడు రాకేష్ ఉప్పలపాటి. డైరెక్టర్ తేజ దగ్గర రాకేష్ ఉప్పలపాటి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాడు. ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ అనే సినిమాతో దర్శకుడిగా...
హీరో తేజ్, మేనేజర్ సతీష్ మధ్య నిజంగా గొడవ జరిగిందా..?
మెగా హీరో సాయిధరమ్ తేజ్, మేనేజర్ సతీష్ ఇద్దరూ మంచి స్నేహితులు. హీరో, మేనేజర్ అన్నట్టుగా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటారు. ఇండస్ట్రీ జనాలకు అందరికీ తెలిసిందే. తేజ్ సినిమా వ్యవహరాలు, పబ్లిసిటీ అంతా ఆయనే చూసుకుంటాడు. అయితే.. ఏమైందో ఏమో కానీ.....
ఒక్క ట్వీట్ తో అంచనాలు పెంచేసిన రామ్
ఎనర్జిటిక్ హీరో, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు కానీ.. అంతకు మించి అప్ డేట్ లేదు. అయితే.. బోయపాటి సినిమా...
మరో రెండు వారాల్లో ప్రేక్షకులకు దర్శనం ఇవ్వనున్న ఆదిపురుష్
ప్రభాస్ మరియు కృతి సనన్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా విడుదల తేదీకి రోజులు లెక్కపెడుతున్నారు. జూన్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఇవాల్టి నుంచి...
నాగ్ మూవీ డైరెక్టర్ ప్రసన్న కాదా..? మరి ఎవరు..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత వెంటనే కొత్త సినిమాని ప్రకటిస్తాను అన్నారు. సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది వెళ్లిపోయింది.. శ్రీరామనవి కూడా వెళ్లిపోయింది.. కానీ ఇప్పటి వరకు నాగ్...
పంజా విసిరిన సైతాన్..
ప్రతిభగల దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సైతాన్'. ఇటీవల వెబ్ సిరీస్ మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టైటిల్ కి తగ్గట్లుగానే మోషన్ పోస్టర్ చూస్తేనే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. మోషన్...
4 దశాబ్దాల సాగర సంగమం
4 దశాబ్దాల సాగర సంగమం !!
కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్, ఇళయరాజా ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం ‘“ సాగర సంగమం ‘ . ఈ చిత్రం జూన్ 3...