Home Blog Page 494

Deepika Padukone: కల్కి బ్యూటీ కాస్ట్లీ చీర.. ఒక లోక్లాస్ ఫ్యామిలీ హైక్లాస్‌గా బతికేయొచ్చు..

0

Deepika Padukone: కల్కి బ్యూటీ కాస్ట్లీ చీర.. ఒక లోక్లాస్ ఫ్యామిలీ హైక్లాస్‌గా బతికేయొచ్చు..

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఇటీవలే కల్కి సినిమాతో భారీ హిట్ అందుకుంది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి ఏడీ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది దీపికా. కల్కి సినిమా ఇప్పటికే 800కోట్లకు పైగా వసూల్ చేసింది. దాంతో దీపికా పదుకొణె బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ అమ్మడు పర్సనల్ విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మ తన మొదటి బిడ్డకు జన్మనివ్వడం కోసం ఎదురుచూస్తోంది.దీపికా ప్రగ్నెన్సీ అని ప్రకటించినప్పటి నుంచి ఆమె పేరు వార్తల్లో మారుమ్రోగుతుంది. కొద్ది రోజుల క్రితం కల్కి సినిమా ప్రమోషన్‌లో బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. గర్భంతో ఉండి కూడా సినిమా కోసం ప్రమోషన్స్ కు వచ్చిన దీపికా పది అందరూ ప్రశంసలు కురిపించారు. తాజాగా దీపిక ఊదారంగు చీరలో క్యూట్ గా కనిపించి చీర ధరపై వార్తల్లో నిలిచింది.

ఇది కూడా చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

జూలై 5న ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ మ్యారేజ్ ఈవెంట్ లో నటి దీపికా పదుకొణె ఊదారంగు చీరలో అబ్బురపరిచింది. ఈ ఈవెంట్‌లో సింపుల్ మేకప్ లుక్‌లో కనిపించిన ఈ బ్యూటీ చీరకు సరిపోయే పెరల్ చోకర్‌ను ధరించింది. దీపికా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేసింది, ఈ చీరలో బేబీ బంప్‌తో ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇది కూడా చదవండి : Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

అంబానీ మ్యారేజ్ ఈవెంట్ కోసం నటి దీపిక ధరించిన పర్పుల్ కలర్ చీరను డిజైనర్ కరణ్ తోరానీ డిజైన్ చేశారు. ఈ ఊదారంగు షిఫాన్ చీరలో బంగారు ఎంబ్రాయిడరీ ఉంది అలాగే దీన్ని తయారు చేయడానికి 3,400 గంటలు పట్టిందని చెబుతారు. ప్రస్తుతం దీపిక ధరించిన ఈ చీర ధర వార్తల్లో నిలుస్తోంది. ఇది టోరానీ క్లాసిక్ కలెక్షన్ చీర ధర రూ.1,39,500, బ్లౌజ్ ధర రూ.46,500తోపాటు మరికొన్ని వాటి ధర రూ.7,500. ఈ చీర మొత్తం ధర సుమారు 1 లక్షా 92 వేల రూపాయలు.

దీపికా పదుకొణె ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Sudheer Babu: ‘అతను చీడపురుగు అని తెలీదు..’ నిప్పులు చెరిగిన సుధీర్ బాబు

0

ప్రణీత్ హనుమంతు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న పేరు. తండ్రీ కూతుళ్ల రిలేషన్‌కు సంబంధించిన ఓ వీడియోపై.. డార్క్ కామెడీ పేరుతో అసభ్యకర కామెంట్స్ చేశాడు ఈ వ్యక్తి. ఈ తరహా ప్రవర్తనపై తీవ్ర ఆగ్రం వ్యక్తం చేసిన సుప్రీం హీరో సాయి తేజ్ తొలుత ఆ వీడియోను షేర్ చేసి.. పేరెంట్స్ పిల్లల గురించి మరింత కేర్ తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లలని కాపాడుకోవాలంటూ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. ఆయన పోస్ట్‌పై తెలంగాణ సర్కార్ రియాక్ట్ అయింది. పిల్లల రక్షణ తమ ప్రధాన బాధ్యత అని ఈ ఇష్యూను తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఆపై ప్రణీత్‌పై తెలంగాణ పోలీసులు FIR నమోదు చేశారు. ప్రణీత్ ప్రవర్తనపై.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సామాన్యులు సైతం తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. దీంతో అతను సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియో కారణంగా తన తల్లిదండ్రులు కూడా బాధపడినట్లు వెల్లడించాడు. ఇలాంటి తప్పు మరోసారి జరగదని అన్నాడు. అయితే అతని వ్యాఖ్యలపై దుమారం ఆగలేదు.

అయితే ప్రణీత్ నటుడిగా కూడా కొనసాగుతున్నాడు. గతంలో అతను సుధీర్ బాబు హీరోగా చేసిన..  హరోం హర సినిమాలో యాక్ట్ చేశాడు. తాజా పరిస్థితులు నేపథ్యంలో సుధీర్ బాబు.. స్పందించాడు. హన్మంతు లాంటి వాడిని తమ సినిమాలో పెట్టుకున్నందుకు సిగ్గుగా ఉందని సంచలన కామెంట్స్ చేశారు. అతను చీడ పురుగు తమకు తెలియదని.. తెలిస్తే సినిమాకు తీసుకునేవాళ్లమే కాదని పేర్కొన్నారు. అతను వాగిన చెత్త గురించి మాట్లాడాలంటే తనకు బాధగా ఉందని సుధీర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.  మా అందరినీ క్షమించండి.. ఇలాంటి వాళ్లని వెంటనే శిక్షించాలి అని సుధీర్ బాబు ట్వీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Anasuya : పవన్ కళ్యాణ్ సినిమా వదులుకున్నా.. ఫ్యాన్స్ ఫుల్లుగా ట్రోల్ చేశారు.. అనసూయ కామెంట్స్

0

అందాల భామ అనసూయ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉంటాడా.? సమస్యే లేదు.. తన మాటలతో.. అందంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ అమ్మడు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతుంది జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది. అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ. యాంకర్ గా పలు టీవీ షోల్లో కనిపించి మెప్పించిన అనసూయ.. ఆతర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో రంగమ్మత్తగా అద్భుతంగా నటించి మెప్పించింది అనసూయ.

ఇది కూడా చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రలో కనిపించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టీవీ షోల్లోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటుంది అనసూయ. ఇదిలా ఉంటే అనసూయ చేసిన ఓల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వస్తే అనసూయ వదులుకుంది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది అనసూయ.

ఇది కూడా చదవండి : Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తరింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు కూడా భారీ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. “ఇట్స్ టైం టూ పార్టీ నౌ” అనే సాంగ్ కోసం ముందుగా అనసూయను సంప్రదించారట. అయితే అందులో చాలా మంది హీరోయిన్స్ కూడా కనిపిస్తారు అని చెప్తే దానికి అనసూయ నో చెప్పారట. నేను ఒక్కదాన్నే చేస్తాను.. అంతమందితో కలిసి అంటే నేను చేయను అని చెప్పిందట. ఆ పాటలో సమంత, ప్రణీత కూడా ఉంటారు. అయితే అనసూయ మాత్రం నేను సోలోగా ఉంటేనే చేస్తా అని చెప్పిందట. ఆ తర్వాత మరొకరిని తీసుకున్నారట. అయితే ఆ సమయంలో నెటిజన్స్ అనసూయను భారీగా ట్రోల్ చేశారట.. అయితే సినిమా యూనిట్, నేను అంతా ఒకే అనుకున్నాం కానీ కొంతంది మాత్రం నన్ను పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ వస్తే నో చెప్తావా అంటూ ట్రోల్ చేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవు అంటూ కామెంట్స్ చేశారు. కానీ నేను అంత దూరం ఆలోచించలేదు అని తెలిపింది అనసూయ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Srinivasa Reddy and Chammak Chandra star as pundits ‘Chatur’ and ‘Vithur’ in the movie “Ari”

0

“Ari,” produced by Srinivas Ramireddy, Dr. Thimmappa Naidu Purimetla, Ph.D., and Seshu Maram Reddy under the banner of ARVY Cinemas and presented by RV Reddy, carries the subtitle “My Name is No Buddy.” Vinod Varma, Surya Purimetla, Anasuya Bharadwaj, Sai Kumar, Srikanth Iyengar, Srinivasa Reddy, and Chammak Chandra play pivotal roles. Directed by Jayashankar, known for his super hit “Paper Boy,” the film is set for a grand worldwide theatrical release.

Today, the first look of Srinivasa Reddy and Chammak Chandra as Chatur and Vithur was unveiled. The poster depicts them in scholarly attire engaged in conversation. These characters promise to bring laughter and entertainment to audiences. A prominent production company is collaborating on the movie “Ari.” The official release date will soon be announced by the film’s team.

Cast members include Vinod Varma, Surya Purimetla, Anasuya Bharadwaj, Sai Kumar, Srikanth Iyengar, Viva Harsha, Srinivasa Reddy, Chammak Chandra, Subhaleka Sudhakar, Surabhi Prabhavathy, Akshaya Shetty, Ridhima Pandit, P. Anil Kumar, Naveen Reddy, Tamil Bigg Boss fame Pavani Reddy, Gemini Suresh, I Dream Anjali, Manika Chikkala, Suman, Amani, Pravallika Dhoti, Surabhi Vijay, Bank Srinivas, Sameer, Manik Reddy, Raj Thirandas, Gayatri Bhargavi, Meena Kumari, Lavanya Reddy, Inturi Vasu, Jabardast Saddam, Neela Priya, Yogi Khatri, and others.

Tollywood News: రొమాంటిక్ కామెడీస్ వైపు అడుగేస్తున్న హీరోలు

0

Tollywood News:రాబోయే 5 నెలల పై ఫోకస్ చేసిన తమిళ హీరోలు

0

సెకండాఫ్‌లో మన దగ్గర భారీ సినిమాలు తక్కువగానే ఉన్నాయి. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్, 29న సరిపోదా శనివారం అంటూ రామ్, నాని వచ్చేస్తున్నారు. ఇక మిస్టర్ బచ్చన్‌తో రవితేజ, బాబీ సినిమాతో బాలయ్య రావాలని చూస్తున్నారు. మరోవైపు కల్కి ఇచ్చిన స్టార్ట్‌ను మనకంటే బాగా తమిళ హీరోలు వాడుకునేలా కనిపిస్తున్నారు.

Tollywood News: రొమాంటిక్ కామెడీస్ వైపు అడుగేస్తున్న హీరోలు

0

Kalki 2898 AD: ఏడేళ్ళ తర్వాత ప్రభాస్ కు నిఖార్సైన విజయం

0

2005లో ఛత్రపతి వచ్చింది.. వర్షం తర్వాత సరైన హిట్ లేని ప్రభాస్‌కు ఆ సినిమా మామూలు ఇమేజ్ తీసుకురాలేదు. దెబ్బకు మాస్ హీరో అయిపోయారు. అయితే ఛత్రపతి తర్వాత పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ సినిమాలు నిరాశ పరిచాయి. 2010లో వచ్చిన డార్లింగ్‌తో హిట్ ట్రాక్ ఎక్కారు ప్రభాస్.

Renu Desai : దారుణంగా మాట్లాడుతున్నారు.. ఆ నీచుల్ని జైల్లో వేసి చితక్కొట్టాలి.. రేణు దేశాయ్ ఆగ్రహం

0

సోషల్ మీడియాలో చైల్డ్ అబ్యూజ్ వీడియోలపై ఓ రెవల్యూషన్ మొదలైంది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్స్.. లేకి వీడియోలు షేర్ చేస్తూ శునకానందం పొందుతున్నారు. ఎవరో ఒకరు చైల్డ్ అబ్యూజ్ వీడియో చేయడం దానికి కొంతమంది మితిమీరి కామెంట్స్ చేయడం ఈమధ్య ఎక్కువైంది. తాజాగా టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ చైల్డ్ అబ్యూజ్ వీడియో, ఫోటోల పై జాగ్రతగా ఉండాలంటూ ఓ మెసేజ్ షేర్ చేశారు. తండ్రి కూతుళ్ల రిలేషన్ మీద కూడా అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ కొంత మంది ఆకతాయిలు ముచ్చట్లు పెట్టుకున్నారు. దీని పై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. తండ్రి కూతుర్ల ఫోటోలు, వీడియోలు షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో జంతువులు ఉన్నాయి. సోషల్ మీడియా అనేది క్రూరంగా తయారైంది. చెత్త కామెంట్స్ చేసే వారు ఎక్కువయ్యారు.. ఆ కామెంట్స్ మీరు చూసి తట్టుకోలేరు. దయ చేసి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి అని రాసుకొచ్చాడు తేజ్.

ఇది కూడా చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

అలాగే ఇలాంటి పిచ్చి చేష్టలు చేసేవారిని శిక్షించాలి అని తెలంగాణ ముఖ్యమంతిని కోరాడు తేజ్. దీని పై రేవంత్ కూడా స్పందించారు. అలాంటి వారి పై చర్యలు తీసుకుంటాం అని కూడా తెలిపారు సీఎం. విషయం ఏంటంటే.. పి హనుమంత్ అనే ఛానెల్ లో కొంతమంది వీడియోలు చేస్తుంటారు. ఈ వీడియోల్లో తాజాగా ఓ తండ్రి కూతురి మీద జోక్స్ చేస్తూ చెత్త వాగుడు వాగారు. దానికో ఇంకొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు. దీని పై ఇప్పుడు అందరూ సీరియస్ అవుతున్నారు. ఇక చైల్డ్ అబ్యూజ్ వీడియోలపై సెలబ్రిటీలు కూడా మండిపడుతున్నారు. మంచు మనోజ్ వాళ్ళను వదిలిపెట్టను అని సీరియస్ అయ్యారు. అడవి శేష్, విశ్వక్ సేన్ ఇలా అందరూ స్పందిస్తున్నారు. తాజాగా నటి రేణుదేశాయ్ కూడా ఈ వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ నీచులు మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు.. వేరే వాళ్లు షేర్ చేసుకున్న వీడియోల పై ఇలాంటి చెత్త వాగుడంతా వాగుతున్నారు.. ఇలాంటి నీచులను పోలీసులు అరెస్ట్ చేయాలి.. జైల్లో వేసి వాళ్ళను చితక్కొట్టాలి.. వీళ్లని మాత్రమే కాదు .. ఇలాంటివారికి సపోర్ట్ చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేసి లోపల వేయాలి అని మండిపడ్డారు రేణు దేశాయ్.

ఇవి కూడా చదవండి

Renu Desai

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tollywood News: వినాయక చవితి పై కన్నేసిన స్టార్ హీరోలు

0

కల్కితో టాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులొచ్చాయి. ఆర్నెళ్లుగా సైలెంట్‌గా ఉన్న బాక్సాఫీస్‌ను తట్టి లేపారు ప్రభాస్. ఆ ఊపుతోనే మరికొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. జులై 12న భారతీయుడు 2, ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్, 35, ఆయ్ లాంటి సినిమాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉంది. అప్పుడు మరో మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి.