Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedTollywood News: బాక్సాఫీస్ వార్.. పంద్రాగస్ట్ కు మరో సినిమా

Tollywood News: బాక్సాఫీస్ వార్.. పంద్రాగస్ట్ కు మరో సినిమా

లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీ తెరకెక్కిస్తున్న సినిమా అయినా కూడా.. డబుల్ ఇస్మార్ట్‌పై అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి కారణం అది ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కావడమే. మరోవైపు గీతా ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న ఆయ్ కూడా అదే రోజు వస్తుంది. నార్నె నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్. టీజర్స్, పాటలకు మంచి హైప్ రావడంతో.. సినిమాపై నమ్మకంగానే ఉన్నారు మేకర్స్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments