రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధిక మర్చంట్ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ ప్లేయర్ జాన్ సెనా, కిమ్ కర్దాషియాన్తో పాటు పలువురు ఈ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నారు. ఈ వివాహానికి బాలీవుడ్ మొత్తం హాజరయ్యారు. ఈ వివాహానికి సినీ ప్రముఖులంతా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్స్ తో పాటు టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్, వెంకటేష్ ఇలా చాలా మంది హాజరయ్యారు.
అంబానీకొడుకు పెళ్ళిలో అదరగోట్టిన సినీ తారలు.. బారత్లో స్టెప్పులేసిన స్టార్స్
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on